Namaste NRI

జెలెన్‌స్కీతో  ప్రధాని మోడీ సమావేశం

ఉక్రెయిన్‌ వివాదానికి శాంతియుత పరిష్కార మార్గానికి భారత్‌ తన శక్తి మేరకు అన్ని విధాలా ప్రయత్నిస్తుం దని, శాంతికి సంభాషణ , దౌత్యం  మాత్రమే మార్గమని ఉక్రేనియన్‌ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీతో  ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలో జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ, జెలెన్స్కీని కలిశారు. భారతదేశం మానవ-కేంద్రీకృత విధానాన్ని విశ్వసిస్తుందని కూడా ప్రధాన మంత్రి జెలెన్స్కీకి చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి, స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సుపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events