Namaste NRI

మిజోరం గవర్నర్ గా కంభంపాటి బాధ్యతలు

మిజోరం నూతన గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేసి 1993వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events