ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగుతాయని, తప్పక హాజరు కావాలని కోరారు.