Namaste NRI

మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్‌

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించా రు. ఈ సందర్భంగా వారిద్దరూ కొంతసేపు ముచ్చటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events