Namaste NRI

అవినీతి కంత్రీల కోసం మాయా మంత్రి.. లేడీ మినిస్టర్‌ డియెల్లా

అన్ని రంగాల్లోకి పాకిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇప్పుడు రాజకీయ రంగంలోకీ ప్రవేశించింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రి డియెల్లా ను నియమించింది.ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఎడిరామ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత మంత్రిని నియమించినట్టు తెలిపారు. ఇకపై ఈ ఏఐ మంత్రి ప్రభుత్వ టెండర్ల పర్యవేక్షణ బాధ్యతను చూసుకుంటుంది.

Social Share Spread Message

Latest News