Skip to main content

Namaste NRI

విమాన వెంకటేశ్వర శతకం ఆవిష్కరణ

తిరుపతి లో తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన “విమాన వెంకటేశ్వర శతకం” ప్రముఖ గాయకు లు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మండలి బుద్ధ ప్రసాద్ , తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News