Namaste NRI

కెమిస్ట్రీ ఒలంపియాడ్ లో ఆదర్శ్ రెడ్డికి స్వర్ణం

జపాన్‌లోని కన్సాయ్‌ వేదికగా నిర్వహించిన 53వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి మధుర్‌ ఆదర్శ్‌ రెడ్డి గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకున్నారు. మన దేశం నుంచి నలుగురు విద్యార్థులు పోటీలకు హాజరు  కాగా.. 2 గోల్డ్‌, 2 సిల్వర్‌ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. దక్షిణాదినుంచి ఆదర్శ్‌రెడ్డి ఒక్కరే పాల్గొని గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆదర్శ్‌రెడ్డిని నారాయణ విద్యాసంస్థల ఎండీ పీ సింధూర నారాయణ అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events