Namaste NRI

దుబాయిలో ఘనంగా ఉగాది వేడుకలు

దుబాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త నిర్వహణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత పట్టాభి పాల్గొన్నారు. వందలమంది తెలుగువారు కలసి ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర హితం కోసం తామందరం ఎన్డీయే కూటమిని బలపరుస్తామని, చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించడంలో తమవంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారని పట్టాభి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events