ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ ఘనంగా స్వాగతం పలికారు.
కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు బ్యాంకర్లకు సీఎం శ్రీ వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, MSMEలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరారు.
నమస్తే ఎన్ఆర్ఐ పత్రిక మరియు న్యూస్ వెబ్ సైట్ ఎడిటర్, పబ్లిషర్ లను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి