Skip to main content

Namaste NRI

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ సంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌,  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.

Social Share Spread Message

Latest News