ఆంధ్రప్రదేశ్: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన అధ్యక్షుడు డాక్టర్ పి. గురు రాజా, సెంట్రల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అమెరికా AP ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి