Namaste NRI

చరిత్రలో ఇదే మొదటిసారి :   రాజ్‌నాథ్‌ సింగ్‌

 ప్రధానమంత్రి నరేంద్ర మోఈ చొరవతో రష్యా, ఉక్రెయిన్‌ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. లఖ్‌నపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  22 వేల మంది విద్యార్థులను కాపాడటానికి ఇరు దేశాల అధినేతలతో మోదీ మాట్లాడారని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధాన్ని మూడో దేశం కారణంగా ఆపడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events