అమెరికా తెలుగు సంఘం (ఏటీఎస్) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హ్యూస్టన్ టెక్సాస్ లోని మారియట్ వెస్ట్ చేస్ హోటల్ సంఘం సభ్యులంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2023-24 సంవత్సరాలకు గానూ నూతన కార్యవర్గ సభ్యులతో సంఘం కార్యదర్శి చందు తల్లా ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన కార్యవర్గ సభ్యులు వీరే…
అధ్యక్షుడు నరేందర్ రెడ్డి చేమర్ల (2023), అధ్యక్షుడు (ఎలక్ట్ 2024-25) శ్రీధర్ కంచనకుంట్ల. కార్యనిర్వాహక డైరెక్టర్ వెంకట్ మంతెన. జనరల్ సెక్రెటరీ -చందు తాళ్ల, కోశాధికారి -జనపతి వీరటి. జాయింట్ సెక్రెటరీ – సుజన బైరు, జాయింట్ సెక్రెటరీ- అను కలకుంట్ల.
బోర్డు ట్రస్టీలు ..
రవి ఉపద్ – చార్లొట్టే, జేపీ ముద్దిరెడ్డి (హ్యూస్టన్), రఘు సుంకిరెడ్డి (హ్యూస్టన్), కృష్ణ రంగరాజు (చికాగో), కల్యాణ్ అనుందుల (చికాగో), రామ్ వానపల్లి ( డెట్రాయిట్), తిలక్ బోయినపల్లి (లాన్సింగ్), నవీన్ రెడ్డి గడ్డం ( సియాటెల్), శ్రీనివాస్రెడ్డి బండారపు ( సియాటెల్), సతీశ్ రెడ్డి హ్యూస్టన్ అశోక్ ఎల్లెందుల. నర్సింహ నాగులవంచ. విష్ణు మాధవరం, అరవింద్ తక్కలపల్లి, శశి సాదినేని.
సలహా మండలి సభ్యులు :
కరుణాకర్ మాధవరం, బంగార్ రెడ్డి అలూరి, సత్యనారాయణ రెడ్డి కండిమల్ల, డా. ప్రభాకర్రావు గునుగంటి, జీఎల్ఎన్ రెడ్డి, డా. రాజ్ రంగినేని, మహేశ్ తానీరు. నేషనల్ కో ఆర్డినేటర్ : రవి ధన్నపునేని, విదేశీ కోఆర్డినేటర్ : నరేందర్ మండల్ రెడ్డి, సాంస్కృతిక సలహాదారు : డా. పద్మజ రెడ్డి, హైదరాబాద్. విదేశీ సలహాదారు : రామచంద్రారెడ్డి బానాపురం, హైదరాబాద్. మీడియా సంధానకర్త: యాదగిరి రెడ్డి.