Namaste NRI

మోదీకి పూర్తి మద్దతు ఇస్తాం  : జో బైడెన్‌ 

భారత్‌, అమెరికాకు బలమైన భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. భారత్‌ లాంఛనంగా జి`20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బైడెన్‌  స్పందించారు.  ప్రధాని మోదీ తన స్నేహితుడని  అన్నారు.  అమెరికాకు భారత్‌ బలమైన భాగస్వామి. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో జి`20 సారథ్యం వహిస్తున్న భారత్‌కు పూర్తి మద్దతు  ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

Social Share Spread Message

Latest News