కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని ఎస్ఆర్.ప్రకాష్బాబు, ఎష్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్, విజయ్ మిల్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పష్ట్లుక్ను విడుదల చేశారు. టైటిల్కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో కార్తి సరికొత్త లుక్తో కనిపించారు. బంగారు చొక్క మెడలో గొలుసు ధరించి, ఓ చేతత్తో బంగారు తుపాకీని, మరో చేత్లో గోల్డెన్ గ్లోబ్ను పట్టుకొని ఆయన కనిపించిన తీరు ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఓ చమత్కారమైన వ్యక్గిగా ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది. జపాన్ మేడ్ ఇన్ ఇండియా అంటూ ఆ పోస్టర్కు ఓ వ్యాఖ్యను జోడిరచారు కార్తి. ఈ సినిమాకి సంగీతం: జి.వి, ప్రకాష్ కుమార్, కూర్పు: పిలోమిన్ రాజ్. ఛాయా గ్రహణం: రవి వర్మన్.














