Namaste NRI

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్షవర్ధన్, రాధ దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాద్కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events