Namaste NRI

ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం.. ఆయనకు నో ఎంట్రీ!

 ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐక్య రాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఇరాన్‌ మిస్సైల్‌ దాడిని ఖండించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్‌, ఈ మేరకు ఆయనకు దేశంలో రాకుండా బ్యాన్‌ విధించింది. యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ గుటెర్రెస్‌ వ్యక్తిత్వం లేని మనిషి అని ఇజ్రాయెల్‌ మంత్రి కాజ్ట్‌ విమర్శించారు. ఇరాన్‌ దాడిని ఖండించలేని ఎవరికైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events