Namaste NRI

నిద్రపోయి ఏకంగా 9 లక్షలు గెల్చుకుంది

బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ సాయిశ్వరి పాటిల్‌ ఎక్కువసేపు నిద్రపోవడం ద్వారా స్లీప్‌ చాంపియన్‌ గా నిలిచి రూ. 9 లక్షలు గెలుచుకున్నారు. బెంగళూరు స్టార్టప్‌ ఇనిషియేటివ్‌ వేక్‌ఫిట్‌ వరుసగా మూడో సీజన్‌లోనూ స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం నిర్వహించింది. పోటీదారులు ప్రతి రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. పోటీదారుల నిద్ర అలవాట్లను మెరుగుపరిచేందుకు, స్లీప్‌ చాంపియన్‌ టైటిల్‌ గెలుచుకునే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌తో వర్క్‌షాపులు కూడా వేక్‌ఫిట్‌ నిర్వహిస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events