Skip to main content

Namaste NRI

గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్‌ స్వామీ, రామజన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌గిరి మహారాజ్‌ హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News