Namaste NRI

మళ్లీ ఈవిఎంల సమస్యను లేవనెత్తిన ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్ష ఎన్నికలునవంబర్‌లో జరగనున్నాయి.  అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ఈవీఎంల వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈవీఎంల కన్నా పేపర్‌ బ్యాలెట్‌ మేలని నొక్కి చెప్పారు.ఈవీఎంలు, మెయిల్‌ చేసిన ఏ విషయమైనా చాలా రిస్క్‌తో కూడుకు న్నది. మనం పేపర్‌ బ్యాలెట్‌నే అనుసరించాలి అని మంగళవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయా నికి మద్దతుగా ఈవీఎంల గురించి కొన్ని అమెరికా వార్తా కథనాలను జత చేశారు. అయినా చాలా మంది ఎక్స్ వినియోగదారులు అతడి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events