Namaste NRI

దుబాయ్ యువరాజు బంపర్ ఆఫర్

దుబాయ్‌ యువరాజు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొనదలచిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరు రోజుల పాటు జీతంతో  కూడిన సెలవులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఎక్సోపోలో పాల్గొనాలని తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. ఇందులో వివిధ దేశాల వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు గురించి తెలుసుకోవాలని ఉత్సకతతో ఉన్నట్టు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events