Skip to main content

Namaste NRI

హీరో విశాల్‌, నటి, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానుల తో ఫొటోలు దిగారు. విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘ఎనిమి’ చిత్రం రేపు విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News