Skip to main content

Namaste NRI

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బి ఎన్ పి అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు.ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో నవంబర్ లో ఢాకా ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరారు.తర్వాత క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది ,దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. ఆమె 1991-1996, 2001-2006 మద్య 10 సంవత్సరాలు ప్రధాని గా పని చేశారు. అవినీతి కేసులో 2018-2020 వరకు జైల్లో ఉన్నారు, ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ వచ్చారు. మరో కుమారుడు ఆరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేసియా లో చనిపోయారు.

Social Share Spread Message

Latest News