Skip to main content

Namaste NRI

సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో యశస్వి

అగ్ర దర్శకుడు సుకుమార్‌ స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌పై వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి పాన్‌ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తు న్నదీ సంస్థ. తాజాగా ఈ బ్యానర్‌లో దర్శకుడు వి.యశస్వి ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వం లో రూపొందిన తాజా చిత్రం సిద్ధ్దార్థ్‌రాయ్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా మేకింగ్‌లో యశస్వి ప్రతిభకు మెచ్చిన సుకుమార్‌ తన బ్యానర్‌లో తదుపరి చిత్రాన్ని చేసే అవకాశాన్నిచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Social Share Spread Message

Latest News