Skip to main content

Namaste NRI

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు నిర్వహించారు. పంజాబ్‌ గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, హరియాణా, పంజాబ్‌ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్‌ కట్టర్‌, భగవంత్‌మాన్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News