Namaste NRI

భార‌త ఆర్మీ చీఫ్‌గా జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మూడేళ్ల పాటు పాండే ఈ ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events