భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బ్రిటన్లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్-బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. లండన్లోని ఇండియా యూకే ఎచీవర్స్ హానర్స్ మన్మోహన్ సింగ్ను లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు. గతవారం అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. బ్రిటన్లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్కు ఈ అవార్డును ప్రదానం చేయనుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)