Namaste NRI

ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను ఆత్మీయంగా పలుకరించారు. ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులతో ఢల్లీిలో సంజయ్‌ ప్రధాన మంత్రిని కలిశారు. ఈ  సందర్భంగా క్యా బండి జీ.. క్యా  హాలే? ( ఏం బండి గారు.. ఎలా ఉన్నారు?) అంటూ ప్రధాని మాట్లాడారు. ప్రధాని మోదీ సంజయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాని ప్రధాని సూచించగా, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుచస్తామని సంజయ్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News