Namaste NRI

ఈటల పాదయాత్ర ఎవరికోసం… అనిల్ కూర్మాచలం

ఈటల రాజేందర్‌ ఎవరికోసం, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీశ్‌రెడ్డి గొట్టెముక్కుల, శానబోయిన రాజ్‌కుమార్‌, విక్రమ్‌కుమార్‌, తిరుమందాస్‌ నరేశ్‌, రఘువరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events