Skip to main content

Namaste NRI

తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం వెంకటేశ్వరావు మాదవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. కాబోయే నూతన వధూవరులకు 365 రకాల వంటలను రుచి చూపించారు.

Social Share Spread Message

Latest News