సీఎం వైఎస్ జగన్ ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన క్యాంప్ కార్యాలయంలో శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి. వెంకటేశ్వరన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్వరన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాలువాతో సత్కరించారు.