Namaste NRI

హైదరాబాద్ లో యూఎన్ వరల్డ్ జియో సదస్సు

హైదరాబాద్‌లో వచ్చే ఏడాది అక్టోబర్‌లో మరో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ జియో స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ కాంగ్రెస్‌ కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఈ సదస్సులో శాస్త్రవేత్తలు,  జియో స్పేషియల్‌ రంగంలోని వివిధ రంగాలకు చెందిన ప్రపంచస్థాయి నిపుణులు భాగస్వాములు కానున్నారు. టువార్డ్స్‌ జియో` ఎనేబ్లింగ్‌ ద గ్లోబల్‌ విలేజ్‌ నినాదంతో నిర్వహించే ఈ సదస్సు జియో స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ, ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. ఈ సదస్సు ద్వారా స్టేక్‌ హోల్డర్స్‌ని, వివిధ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధ్యమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]