Skip to main content

Namaste NRI

అడివి శేష్‌, శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో..

హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లు ఇద్దరూ కూడా ఒక భారీ పాన్ ఇండియా మూవీ కోసం కలిసి వర్క్ చేయనున్నారు. శనేయిల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మేజర్ చిత్రం తర్వాత హీరో అడివి శేష్ మరోసారి హిందీ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Social Share Spread Message

Latest News