Skip to main content

Namaste NRI

సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News