Namaste NRI

అవును నిజమే.. వేలంలో తొమ్మిది నిమ్మకాయలు .రూ. 2.36 లక్షలు

తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆలయంలో ఏటా ఉత్తిరమ్‌ పండుగ నిర్వహిస్తారు. ఈ సంద ర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం నిరీక్షిస్తున్న జంటలు పండుగ సందర్భంగా ఆలయా న్ని సందర్శించి నిమ్మకాయలను కొంటుంటారు. 9 రోజుల పాటు అమ్మవారి బల్లానికి గుచ్చిన నిమ్మకాయలను వేలం వేస్తారు. అందులో మొదటి రోజు వేలం వేసే నిమ్మకాయలకు ఎక్కడ లేని డిమాండ్‌ ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events